- “నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చదువ పద్య మరయ జాలదా యొకటైన?
విశ్వదాభిరామ వినుర వేమ !”
అన్నట్టి వేమనయే తట్టల కొలది పద్యరత్నాలను గ్రుమ్మరించాడు మన అదృష్టం కొద్దీ. రండి! కొన్నింటినైనా ఏరుకుందాం!
ఈ పోష్టు పైన గల “కంఠస్థ భారతి” శీర్షిక మీద క్లిక్ చేస్తే side-bar వస్తుంది. మీకు కావలసిన పేజి లేదా blogroll లోని అనుబంధ బ్లాగును ఎంచుకోండి.
టాగులు: కంఠస్థ పద్యాలు, తెలుగు పద్యాలు, వేమన, telugu poems
2:38 అపరాహ్నం వద్ద జులై 6, 2008 |
i want poems